E-Paper
Advertisement

Madhya Pradesh : వరుసగా ఆరు వాహనాలు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం..

Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టింది. అల ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.

Madhya Pradesh : వరుసగా ఆరు వాహనాలు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం..

Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.

ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది,పోలీసులకు సమాచరం అందించారు. ఘటన స్థాలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×