E-Paper
Advertisement

Madhya Pradesh : వరుసగా ఆరు వాహనాలు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం..

Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టింది. అల ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.

Madhya Pradesh : వరుసగా ఆరు వాహనాలు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం..
Advertisement

Madhya Pradesh : ఒక్క వాహనం అదుపుతప్పి ఆరు వాహనలను దగ్ధం చేసింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ ట్రక్కు అదుపు తప్పి ముందున్న వాహనన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకదానికి ఒకటి ఆరు వాహనాలు ఢీ కొన్నాయి. వాహనల్లో ఒక్క సారిగా మంటలు చెలరేగి ఆరు వాహనాలు కాలిపోయాయి.

ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది,పోలీసులకు సమాచరం అందించారు. ఘటన స్థాలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×