E-Paper
Advertisement

women workforce : నారీశక్తికి తమిళనాడు జై

women workforce : నారీశక్తికి తమిళనాడు జై
women workforce

women workforce : తయారీ రంగంలో మహిళల పాత్ర తక్కువేమీ లేదు. దేశవ్యాప్తంగా ఈ రంగంలో 15,80,000 మంది నారీమణులు పనిచేస్తున్నారు.వీరిలో దాదాపు సగం మంది దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చినవారే కావడం విశేషం. దాదాపు 6,79,000 మంది మహిళలు ఆ రాష్ట్రంవారే.

యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ(2019-20) మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. అంతే కాదు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)లను సొంతంగా నిర్వహిస్తున్న మహిళలు కూడా తమిళనాడులో ఎక్కువే.

MSMEలకు మహిళలు ఎక్కువగా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో తమిళనాడు వాటా ఆరు శాతం.

వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే కారణం. బాలికావిద్యను ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ఉచిత బస్ సర్వీసులు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ వంటివి కల్పించారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×