E-Paper
Advertisement

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది
Advertisement

Irfan Pathan Counter To Mohsin Naqvi :  ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగగా.. ఫైనల్స్ లో అందరు ఊహించినట్లుగానే టీమిండియా ఉమెన్స్ టీం ( Women’s Team India) గెలిచింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసి.. 8వ సారి ఛాంపియన్ గా నిలిచింది ఉమెన్స్ టీమ్ ఇండియా. అయితే గెలిచిన సుఖం మాత్రం టీం ఇండియాకు దక్కలేదు. ఆసియా కప్ తీసుకోకుండానే ఇండియా ఫ్లైట్ ఎక్కింది ఉమెన్స్ టీం. ఇదే అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) … ఆసియా కప్ 2026 ట్రోఫీని దొంగలించాడు. 2025 ఆసియా కప్ సమయంలో ట్రోఫీని తీసుకు వెళ్లినట్లుగానే.. సేమ్ సీన్ రిపీట్ చేశాడు.

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆసియా కప్ 2026 ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోకూడదని ఉమెన్స్ టీమ్ ఇండియా వెనకడుగు వేసింది. బీసీసీఐ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం, మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) ని ఘోరంగా అవమానిస్తూ.. టైటిల్ తీసుకోలేదు. అయితే ఈ అంశంపై తాజాగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొహ్సిన్ నఖ్వీ చెంప చెల్లుమనేలా బిసిసిఐ చేసిందని ప్రశంసించారు. 2025లో మొహ్సిన్ నఖ్వీని అవమానించినట్లుగానే.. ఈ సారి అవమానించి భారతదేశ పరువు కాపాడారని వెల్లడించారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

పహల్గామ్ సంఘటనలో అన్యాయంగా భారతీయ యాత్రికులను చంపిన పాకిస్తాన్ కు ఇలాంటి బుద్ధి చెప్పాల్సిందేనని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీయాల్సిందేనని.. బీసీసీఐ తాజాగా చేసిన పని కూడా అద్భుతమని ప్రశంసనీయమని తెలిపారు. ట్రోఫీ ఇండియాకు రాకున్నా పర్వాలేదు.. కానీ ఆ దుర్మార్గుడి చేతి ద్వారా తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ దొంగతనంపై కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు

Advertisement

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ టీమిండియా గెలిచింది. అయితే మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే ఇండియాకు ( Team India) వచ్చేసింది టీమిండియా ఉమెన్స్ టీం. అయితే, టీమిండియా వెళ్లిపోయిన నేపథ్యంలో ట్రోఫీని మాత్రం తన వద్దే పెట్టుకున్నాడు మొహ్సిన్ నఖ్వీ. దీనిపై కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో మగాడు అంటే మొహ్సిన్ నఖ్వీ ఒక్కడేనని… మరోసారి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడని ప్రశంసించారు. ఎంత గింజకున్నా ఇండియాకు ట్రోఫీ ఇవ్వకూడదని వెల్లడించారు.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

ట్రోఫీతో కారులో మొహ్సిన్ నఖ్వీ పరార్…వెంటాడిన టీమిండియా ఫ్యాన్స్

BCCIకి అసలు సిగ్గుందా ? మొహ్సిన్ నఖ్వీతో దేవజిత్ సైకియా మీటింగ్ పై ట్రోలింగ్

సూర్య బాటలోనే హర్మన్‌ప్రీత్ కౌర్…మొహ్సిన్ న‌ఖ్వీని మరోసారి ఛీ కొట్టిన టీమిండియా

శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

Big Stories

Advertisement
×