E-Paper
Advertisement

IND VS AUS, 2ND ODI: అడిలైడ్ వ‌న్డేలో తెగించిన జంట‌…లిప్ కిస్సులు పెట్టుకుంటూ, పెగ్గు వేస్తూ మ‌రీ

IND VS AUS, 2ND ODI: అడిలైడ్ వ‌న్డేలో తెగించిన జంట‌…లిప్ కిస్సులు పెట్టుకుంటూ, పెగ్గు వేస్తూ మ‌రీ

IND VS AUS, 2ND ODI: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs India, 2nd ODI ) మధ్య ఇవాళ ఆడిలైడ్ వేదికగా ( Adelaide Oval, Adelaide ) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డేలో రెండు జట్లు కూడా అద్భుతంగా ప్రదర్శన కనబరిచాయి. కానీ చివరి వరకు పోరాడిన టీమిండియా ఓడిపోగా… మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టీమిండియా పై ఏకంగా రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ జంట రెచ్చిపోయింది. బెడ్రూంలో చేయాల్సిన పనులు అడిలైడ్ స్టేడియంలోనే చేసేసింది. తన భర్తకు ఓ లేడీ కిస్ పెట్టి, అడ్డంగా దొరికిపోయింది. ఈ సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Shubman Gill: వివాదంలో శుభమాన్ గిల్.. “పాకిస్తాన్ జిందాబాద్” అంటూ రెచ్చిపోయిన ఫ్యాన్‌..షేక్ హ్యాండ్ ఇచ్చి మ‌రీ !

స్టేడియంలో రొమాన్స్ చేసిన జంట

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా ( Adelaide Oval, Adelaide ) జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా ఓ ముదురు జంట రెచ్చిపోయింది. రోహిత్ శర్మ ( Rohit Sharma ) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన భార్యాభర్తలిద్దరూ పెగ్గు వేస్తూ, స్టేడియంలోనే రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. అంతేకాదు అందరి సమక్షంలోనే తన భర్తకు, ఆ లేడీ లిప్ కిస్ కూడా పెట్టింది. ఆ తర్వాత గ్లాసులో ఉన్న మద్యం తాగి హగ్గు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే వీటిని చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లు ఇద్ద‌రూ నిజంగానే భార్య భర్తలా? లేక లవర్సా ? భర్తకు తెలియకుండా ప్రియుడితో ఈ స్టేడియానికి వచ్చిందా ? అంటూ రకరకాల డౌట్స్ తెరపైకి తీసుకువచ్చి చేస్తూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ కోల్పోయిన టీమిండియా

పెర్త్ అలాగే అడిలైడ్ వేదికగా జరిగిన రెండు వన్డేల్లో టీం ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన ఇవాల్టి మ్యాచ్ లో కూడా గిల్ సేన పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా. 2-0 తేడాతో టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇక మూడవ వన్డే ఈ నెల 25వ తేదీన సిడ్ని వేదికగా జరగనుంది. ఇందులో ఆయన టీమిండియా గెలిస్తే పరువు దక్కుతుంది. లేకపోతే గిల్ సారాధ్యంలోని టీం ఇండియా పరువు పోవడం గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత అక్టోబర్ 29వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read:  Suryakumar Yadav: గిల్ కు సూర్య వెన్నుపోటు..టీమిండియా నుంచి తొలిగించాల‌ని కుట్ర‌లు.. చ‌క్రం తిప్పిన‌ గంభీర్

 

?igsh=M2E3d2w4aTRzc3h0

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×