E-Paper
Advertisement

IND vs BAN: పుజారా సెంచరీ మిస్.. తొలిరోజు స్కోర్ 278/6..

IND vs BAN: పుజారా సెంచరీ మిస్.. తొలిరోజు స్కోర్ 278/6..

IND vs BAN: మొదట్లో టకటకా అవుట్ అయ్యారు. మధ్యలో బాగానే ఆడారు. మళ్లీ చివర్లో పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్, ఇండియా తొలి టెస్టు మ్యాచ్ లో తొలిరోజు 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది టీమిండియా. పుజారా, శ్రేయస్ లు రాణించగా.. పంత్ పర్వాలేదనిపించాడు.

మొదటి రోజు మ్యాచ్ మరో ఐదు ఓవర్లలో ముగుస్తుందనగా.. 90 పరుగుల దగ్గర పుజారా అవుటయ్యాడు. 203 బంతుల్లో 11 ఫోర్లతో 90 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరాడు. 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ కి అక్షర్ పటేల్ (14) సైతం అవుట్ కావడంతో.. 278 రన్స్ తో తొలిరోజు మ్యాచ్ ముగిసింది.

ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22, శుభ్ మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 1 పరుగుకే అవుట్ కాగా.. రిషభ్ పంత్ 46 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, మెహిదీ 2, ఖలిద్‌ అహ్మద్ ఒక వికెట్‌ తీశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×