E-Paper
Advertisement
Top 20 News: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, భాగ్యనగరంలో జింక మాంసం కలకలం

Top 20 News: గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత, భాగ్యనగరంలో జింక మాంసం కలకలం

1. మంత్రి హామీ అక్రిడిటేషన్, మీడియా కార్డుల మధ్య తేడా లేదని, రెండింటికీ సమాన ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే జీవో 252లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జర్నలిస్ట్ సంఘాలతో సమావేశమై, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2. భాగ్యనగరంలో జింక మాంసం కలకలం హైదరాబాద్ శివారులో వన్యప్రాణుల అక్రమ రవాణా దందా వెలుగుచూసింది. అత్తాపూర్ పరిధిలోని సులేమాన్ […]

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

Top 20 News: కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్, సిరిసిల్లలో సైబర్ నేరగాళ్ల వలలో ప్రభుత్వ ఉద్యోగి, పల్నాడు జిల్లాలో భారీ గోల్డ్ స్కామ్

1. క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే నెలలో 2,163 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందజేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. 2. కూకట్‌పల్లి హాస్టల్ ఓనర్ల ఓవరాక్షన్ కూకట్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. KPHB కాలనీలో హాస్టల్‌ ఓనర్ల ఓవరాక్షన్‌ […]

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్,  కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

Top 20 News Today: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు,

1. పట్టించుకోలేదు గత ప్రభుత్వం పదేళ్లు మహిళా స్వయం సహాయక సంఘాలను పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో ఆయన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నామన్నారు మంత్రి. మార్చి లోపు 2కోట్ల మహిళలకు చీరలు అందించడమే తమ లక్ష్యమన్నారు జగ్గారెడ్డి. 2. కామారెడ్డిలో విషాదం.. రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి.. యాజమాని గల్లంతు […]

Top 20 News Today: KTR పై కేసు.. స్పందించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలపై అద్దంకి ఫైర్
Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

Top 20 News Today: డైరెక్టర్ రాజమౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత, వాటర్ ట్యాంక్ ఎక్కి.. మహిళ హల్‌చల్

1. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులని చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించిన చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2. సంక్షేమమే మార్గం విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే భగవాన్ సత్యసాయి బాబా మార్గమని అన్నారు సీఎం చంద్రబాబు. మానవసేవే మాధవసేవ అని […]

Top 20 News Today: ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.., కళ్ళల్లో కారం చల్లి దొంగలు హల్‌చల్
Top 20 News Today: పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటున్న మెదక్ ఎంపీ, ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు

Big Stories

×