E-Paper
Advertisement
Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, అన్నదాతల హక్కులను కాపాడటంలో ‘రైతు కమిషన్’ అపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నిజమైన ‘అపన్నహస్తం’గా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసి గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 6లక్షల 70 వేల ఎకరాలు.. సాధారణంగా […]

Gypsum Benefits: తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్.. ఆ రకం నేలల పునరుద్ధరణకు 90% సబ్సిడీ..?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. నేరుగా రైతుల నుంచే కొనుగోళ్ళు..?

Organic Farming: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ ద్వారా సేంద్రీయ దృవీకరణ పొందిన రైతులు తమ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించుకోవటానికి మార్కెటింగ్ సౌకర్యాలను అందించడంలో భాగంగా ‘టీజీ ఆర్గానిక్స్’ యాప్ ను ప్రభుత్వం అందుబాటులో తీసుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు నేరుగా ఈ మొబైల్ యాప్ ద్వారా రైతులను సంప్రదించి నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ఇది సేంద్రీయ వ్యవసాయంలో ముందడుగుగా నిలువబోతుంది. సేంద్రీయ వ్యవసాయం.. […]

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

కమీషన్ల కక్కుర్తి కోసం రైతులను వేదిస్తారా.. రాంచందర్ రావు ఫైర్..!

Paddy Procurement: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.కొనుగోలులో జాప్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో తెరవకపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారని, వర్షాలకు ధాన్యం తడిసిపోతోందని ఆయన ఆరోపించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హనుమాపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో […]

Uttam Kumar Reddy: ఎగుమతులతో సివిల్ సప్లై శాఖపై తప్పిన రూ.13 కోట్ల ఆర్థిక భారం :  అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
Kodanda Reddy: రైతులకు మేలైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం :  కోదండరెడ్డి!
Jangaon Collector: పాపం ఈ రైతు.. సమస్య కోసం కలెక్టర్ కాళ్లపై పడ్డాడు.. మరీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందా..?

Big Stories

Advertisement
×