BigTV English
Chandrayaan 3 : పాకిస్తాన్‌కి ఇచ్చిపడేశారు.. చంద్రబాబు, ప్రకాశ్‌రాజ్‌లపై చంద్రయాన్3 మీమ్స్..
Chandrababu latest news: దొంగ ఓట్లపై ఢిల్లీకి.. చంద్రబాబు తగ్గేదేలే..
Yarlagadda Venkatrao : చంద్రబాబుతో భేటీ.. యార్లగడ్డ ట్విస్ట్.. గుడివాడ నుంచి పోటీకి సై..
Chandrababu: ఆ కర్రతో వైసీపీని తరిమికొట్టాలి.. ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసిందన్న చంద్రబాబు

Chandrababu: ఆ కర్రతో వైసీపీని తరిమికొట్టాలి.. ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసిందన్న చంద్రబాబు

Chandrababu: తిరుమల కాలినడక మార్గంలో చిరుత కలకలం కొనసాగుతోంది. భక్తులకు టీటీడీ కర్రలు పంపిణీ చేయడం వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. టీటీడీ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. లేటెస్ట్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ అంశంపై స్పందించారు. తిరుమలలో పులులుంటే భక్తులకు కర్రలు ఇస్తారా? భక్తులు శ్రీవారిని చూడడానికి కాదు.. పులులను చంపడానికి వెళ్తున్నట్టుందన్నారు. కర్ర ఉంటే పులి పారిపోతుందా? అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని వైసీపీ దొంగలను […]

Chandrababu: బస్సులో బాబు.. కాంగ్రెస్‌ను ఫాలో అవుతున్నారా?
Chandrababu Latest News : రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ.. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు..
Chandrababu naidu news : చంద్రబాబుపై హత్యాయత్నం కేసు.. సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్..
Chandrababu on polavaram: 72శాతం పూర్తి చేశాం.. పోలవరంపై చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : ఆ నదులను అనుసంధానం చేయాలి.. ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాగునీటి రంగంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ఆ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతుల నీటి కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో ఐదు ప్రధాన నదులను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధారలను అనుసంధానం చేస్తే ఏపీలో సిరులు […]

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ప్రశ్నిస్తే దాడులా..? వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం..

Chandrababu : ఏపీలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల్లో ఓపిక నశించిందన్నారు. అందుకే తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. రాయలసీమలో నీరు పారించాలని తాము చూస్తున్నామని కానీ వైసీపీ నాయకులు రక్తం పారించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులకు కొమ్ముకాస్తూ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దని పోలీసులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా రేణిగుంటలో టీడీపీ నిర్వహించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై […]

Chandrababu: చంద్రబాబు సీఎం అయితే గుండు కొట్టించుకుంటా.. ఎమ్మెల్యే కలకలం..
Chandra babu punganur meeting : చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడి.. తలలు పగిలాయ్.. పోలీస్ ఫైరింగ్..
Ambati: పవన్‌ను అంటే బాబుకు నొప్పేంటి?.. రాంబాబు రచ్చ..
Chandrababu : ఆ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమా?.. ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్..
Manchu Family News: టీడీపీలోకి మంచు మనోజ్!.. అన్న విష్ణుకు పోటీగానా?

Big Stories

×