BigTV English

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..
latest news in andhra pradesh

Chittoor news telugu(Latest news in Andhra Pradesh) :

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీలో రైతులపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు. గ్రామంలో రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రైతులను చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు పార్టీ నేతలను ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలతో చంద్రబాబు అన్నారు.


Related News

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

Big Stories

×