E-Paper
Advertisement

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..

Chittoor : రైతులపై వైసీపీ నేతల దాడి.. ఖండించిన చంద్రబాబు ..
latest news in andhra pradesh

Chittoor news telugu(Latest news in Andhra Pradesh) :

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీలో రైతులపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు. గ్రామంలో రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రైతులను చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు పార్టీ నేతలను ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలతో చంద్రబాబు అన్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×