BigTV English
Advertisement
MellaChervu Shivaya : మేళ్ల చెర్వు శివయ్య మహత్యం
Panchalinga : పంచలింగాల్ని ఎప్పుడు దర్శించుకోవాలి
Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత
Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….

Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….

Rudrabhishekam : శివయ్యకి రుద్రాభిషేకం చేసేటప్పడు లింగముపైన మారేడు దళాలు ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజ చేసి, ప్రతి కలశమునందు శివపంచాక్షరితో మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి, సిద్ధం చేసుకొని అప్పడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన జలము సరిగ్గా సరిపోవునట్లు చేసుకోవాలి. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది. చాలామంది శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుంచి లేదా నూతిలో నుంచి బిందెలతో తీసుకొచ్చి శివుడి పై వేస్తూ అభిషేకం […]

Rudrabhishekam : రుద్రాభిషేకం ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే
Lord Shiva : శివుడు మింగిన విషం చివరికి ఏమైంది…
Shivratri Puja : శివరాత్రి పూజలో ఈ పువ్వులు వాడారా…

Shivratri Puja : శివరాత్రి పూజలో ఈ పువ్వులు వాడారా…

Shivratri Puja : పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు. శివపూజకు పనికిరాని […]

Shiva Temple : బ్రిటిష్ వాళ్లు కట్టించిన శివాలయం గురించి విన్నారా..
Srisailam : శివస్వాములకు శ్రీశైలంలో స్పెషల్ క్యూలైన్లు ఎందుకంటే..
Shivaratri Jagaram : శివరాత్రి జాగారం చేయలేని వాళ్లు ఇలా చేయండి
Shivratri : శివరాత్రి రోజు చేయకూడని పనులు
Maha Shivratri : శివరాత్రికి ముందే 3 రాశులకి మహర్దశ
Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:జామపండు నైవేద్యం పెట్టారా..!

Guava:ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో కొంతమంది నైవేద్యంగా కొన్ని పండ్లను పెడుతుంటారు. కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయట.. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. రాజగౌరవంతోపాటు పదిమంది మధ్య […]

Yellow Shells:పూజలో బేసి సంఖ్యలో పసుపు గవ్వలే ఎందుకు ఉంచాలంటే
Eight temples : ఎనిమిది ఆలయాలు-ఎనిమిది రూపాలు ఒకేచోట

Big Stories

×