BigTV English
Money:చీకటి పడ్డాక ఈ ఐదు పనులు చేయకూడదా..
Dharma Sandehalu:కోపంలో తల్లిదండ్రుల తిట్లు ఫలిస్తాయా…
Pooja:దేవుడి పవళింపు సేవలో ఉన్నప్పుడు పూజ చేయచ్చా…
Dharma Sandehalu:పెద్దల పాదాలకు ఎందుకు నమస్కరించాలి
Thiruvanaikal Temple:మార్మోగుతున్న తిరువానైకల్ ఆలయం పేరు ఎందుకంటే..
After Marriage:వివాహం అయ్యాక మట్టి గాజులే వాడాలా…
Ravana:రాముడికి ముందే రావణుడ్ని ఓడించిన రాజు ఎవరు

Ravana:రాముడికి ముందే రావణుడ్ని ఓడించిన రాజు ఎవరు

Ravana:రావణాసురుడిని యుద్ధంలో ఓడించిన రాజు పేరే మాంధాత. యవనాశ్వుని కుమారుడు. భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించడంతో యవనాశ్వుని భార్యకు మాంధాత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం. యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. అతడు ఎంతటి బలసాలి అంటే పన్నెండవ సంవత్సరంలోనే రాజ్యానికి రాజుగా రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాంధాతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు. రావణుడు అనుకున్నట్లుగానే […]

Simhadri Appannaswamy : అప్పన్నస్వామికి శాపం వల్లే అలా జరిగిందా
Coconuts : అక్కడ మహిళలు కొబ్బరి కాయ కొట్టకూడదా….

Coconuts : అక్కడ మహిళలు కొబ్బరి కాయ కొట్టకూడదా….

Coconuts : దేవాలయాల్లో, మతపరమైన వేడుకల్లో కొబ్బరికాయలు కొట్టడం ద్వారా దేవతలకు నైవేద్యం సమర్పించినట్లుగా భక్తులు భావిస్తుంటారు.భగవంతుని ఆశీర్వాదానికి ఇదే మార్గంగా లెక్కపెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరికాయను చంద్రుని చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయను పగలగొట్టడం అహంకారాన్ని తొలగించడంపై హిందూమతంలో భావిస్తారు. ఎలాంటి అహంకారం, తరతమ భేదం, ఇతర చెడు భావోద్వేగాలు లేకుండా తమను తాము దైవానికి సమర్పించడానికి సూచికగా కొబ్బరికాయ కొట్టడాన్ని పరిగణిస్తాం. కొబ్బరి కాయను కొట్టడానికి బలం అవసరం. స్త్రీలకో పోలిస్తే పురుషులు బలవంతులను […]

Steel Coins : గుండాల్లో చిల్లర నాణాలు వేస్తే నష్టమా…
Kali Matha : కాళీ మాతకు చైనీస్ ఫుడ్
MellaChervu Shivaya : మేళ్ల చెర్వు శివయ్య మహత్యం
Panchalinga : పంచలింగాల్ని ఎప్పుడు దర్శించుకోవాలి
Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత
Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….

Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….

Rudrabhishekam : శివయ్యకి రుద్రాభిషేకం చేసేటప్పడు లింగముపైన మారేడు దళాలు ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజ చేసి, ప్రతి కలశమునందు శివపంచాక్షరితో మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి, సిద్ధం చేసుకొని అప్పడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన జలము సరిగ్గా సరిపోవునట్లు చేసుకోవాలి. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది. చాలామంది శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుంచి లేదా నూతిలో నుంచి బిందెలతో తీసుకొచ్చి శివుడి పై వేస్తూ అభిషేకం […]

Big Stories

×