E-Paper
Advertisement
RajBhavan: రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తేడా!
TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : పుంగనూరు విధ్వంసకాండపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు.. ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఫైర్..

TDP : ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్‌, అశోక్‌ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్‌కు అందించారు. పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని విమర్శించారు. […]

Governor on TSRTC Bill: ఆర్టీసీ బిల్లు .. గవర్నర్ ట్విస్టు.. ఇక లేనట్టేనా?
Governor : బోనాలకు ఆహ్వానం అందలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ కామెంట్స్..
Tamilisai Soundararajan: హుస్సేన్ సాగర్ పరిశుభ్రత.. ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు..
Tamilisai: దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ.. కేసీఆర్‌ను కలవలేం.. గవర్నర్ గరంగరం..
TSPSC: ఆర్టికల్ 317 ప్రకారం చర్యలు తీసుకోండి.. పేపర్ లీక్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు..
Governor : గవర్నర్ ప్రసంగంపై రచ్చ.. టీడీపీ వాకౌట్..
Telangana: గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్.. తెలంగాణలో కలకలం..

Telangana: గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్.. తెలంగాణలో కలకలం..

Telangana: గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్. చాలాకాలంగా సాగుతోంది కోల్డ్‌వార్. గవర్నర్‌ను ప్రభుత్వ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదని రాజ్‌భవన్ ఆరోపణ. ప్రభుత్వానికి గవర్నర్ ఇబ్బందులు సృష్టిస్తున్నారనేది సర్కార్ వాదన. ఈ గొడవ కాస్తా ముదిరి.. నానారచ్చకు దారి తీసింది. తెలంగాణలో గవర్నర్ తమిళిసై పర్యటనల సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సెషన్ నడిపించడం.. రాజ్‌భవన్ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడం.. ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా మౌనం పాటించడం.. ఇలా వారి […]

Preethi: ప్రీతి చనిపోయిందా? పూలదండ ఎందుకు? గవర్నర్‌పై వివాదం ఏంటి?
Governor : కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న అబ్దుల్ నజీర్..బిశ్వభూషణ్ కు వీడ్కోలు..
Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్‌ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్

Governor : బిశ్వభూషణ్ కు ఏపీలో వీడ్కోలు.. గవర్నర్‌ వ్యవస్థకు నిండుదనం తెచ్చారు: సీఎం జగన్

Governor : గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గవర్నర్‌ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయాన్ని ఆచరణలో చూపారని ప్రశంసించారు. తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి అండగా నిలిచారని బిశ్వభూషణ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గవర్నర్‌తో తనకున్న తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనన్నారు. గవర్నర్‌ […]

KCR: ఐపాయ్.. ఆల్ హ్యాపీస్.. గవర్నర్ ప్రసంగంతో గెలిచిందెవరు?
Budget: తగ్గిన కేసీఆర్ సర్కార్.. నెగ్గిన గవర్నర్.. బడ్జెట్ బిగ్ న్యూస్
Telangana: ఇదేమి రాజ్యం? ఇదేమి రాజకీయం? జాతీయ జెండాతోనే జగడమా?

Big Stories

×