E-Paper
Advertisement
Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు ప్రారంభం.. మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ

Uttam Kumar Reddy: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ, సాంకేతిక సమీక్షలు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలో నీటివనరుల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమ్మక్క సారక్క, సీతారామ సాగర్‌, దిండి, సింగూరు కాల్వలు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని వివిధ బారేజీల స్థితిపై మంత్రి ఉత్తమ్ కుమార్  సమగ్రంగా […]

Bhatti Vikramarka: కాళేశ్వరంలో కుంభకోణం… అసెంబ్లీలో ధ్వజమెత్తిన భట్టి!
Uttam Kumar Reddy: లక్ష కోట్లు ఖర్చు.. కానీ నీళ్లు సముద్రంలో.. అసెంబ్లీలో ఉత్తమ్ సెటైర్!
KCR With Harishrao: మామ.. ఈ గండం నుంచి కాపాడు, కేసీఆర్‌తో హరీష్‌రావు మంతనాలు
ENC Hariram: చంచల్ గూడ జైలుకు.. కాళేశ్వరం ENC హరి రామ్
KCR : కేసీఆర్ దెబ్బకు 47మంది ఆఫీసర్లు ఫసక్!
Medigadda Barrage: మేడిగడ్డ ఏడో బ్లాక్ మళ్లీ నిర్మించాలి..! డ్యాం సేఫ్టీ అథారిటీ క్లారిటీ

Big Stories

Advertisement
×