E-Paper
Advertisement
Mancherial: యువతి ఎంత పని చేసింది.. రచ్చ చేసిన యువకుడు, మంచిర్యాల జిల్లాలో షాకింగ్ ఘటన
వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా.. మామూలు మహిళ కాదు, సాప్ట్‌గా ప్లాన్ చేసి భర్తని పైలోకానికి పంపి
Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: బెల్లంపల్లి బాలికల వసతి గృహంలో ఘోరం.. 40 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్!

Food Poisoning: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ సమీకృత బాలికల వసతి గృహంలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కావడంతో భారీ సంఖ్యలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో వడ్డించిన మిల్ మేకర్ కూరలో పురుగులు వచ్చాయని.. ఆ విషయాన్ని అక్కడి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థినులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాసిరకం ఆహారం తిన్న కాసేపటికే సుమారు 40 మందికి పైగా బాలికలు తీవ్రమైన వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. విద్యార్థులు […]

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు
Mancherial District: మీరు రైతు కూలీ పనులు చేసే వారి బిడ్డలు.. ప్రిన్సిపాల్ అవహేళన.. విద్యార్థుల లేఖ వైరల్
Mancherial Incident: నువ్వు లేక నేను లేను.. ప్రేమ విఫలం అయిందని జంట బలవన్మరణం
Mancherial News: చెన్నూర్‌ ఎస్‌బీఐలో ‘లక్కీ‌ భాస్కర్’.. మూడు కోట్లు మాయం, రంగంలోకి పోలీసులు

Mancherial News: చెన్నూర్‌ ఎస్‌బీఐలో ‘లక్కీ‌ భాస్కర్’.. మూడు కోట్లు మాయం, రంగంలోకి పోలీసులు

Mancherial News: ‘లక్కీభాస్కర్’ సినిమా మాదిరిగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్‌లో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నాలుగైదు కోట్లకు టెండర్ పెట్టాడట పని చేస్తున్న క్యాషియర్. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ ఎస్‌బీఐ బ్యాంకులో కుంభకోణం జరిగింది. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయం కావడం దుమారం రేగింది. పెద్దఎత్తున బంగారం, నగదును అందులో పని చేసిన క్యాషియర్ మాయం చేసినట్టు తెలుస్తోంది. […]

Big Stories

Advertisement
×