E-Paper
Advertisement

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు
Advertisement

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. గోదావరి నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్లు కనిపించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, వేదమంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టగా.. భూమిలో నుంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ఆ విగ్రహానికి పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ విషయం తెలియడంతో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×