E-Paper
Advertisement

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు

Mancherial district: తవ్వకాల్లో శక్తిస్వరూపం… పీఠాధిపతుల పూజలు
Advertisement

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో గోదావరి నది తీరంలో పురాతన అమ్మవారి విగ్రహం లభించింది. గోదావరి నదికి హారతి ఇచ్చేందుకు వెళ్లిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్లు కనిపించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో, వేదమంత్రాల మధ్య తవ్వకాలు చేపట్టగా.. భూమిలో నుంచి పురాతనమైన అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ఆ విగ్రహానికి పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ విషయం తెలియడంతో అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement

 

Related News

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big Stories

Advertisement
×