E-Paper
Advertisement
Viral News: కోటి తెచ్చిపెట్టిన ఆ ట్రాక్టర్ .. ఆనందంలో యజమాని, అసలు మేటరేంటి?
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 9 మంది మావోలు హతం
Massive Encounter: బీజాపూర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ ఉదయ్ సింగ్ హతం

Massive Encounter: బీజాపూర్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు టాప్ కమాండర్ ఉదయ్ సింగ్ హతం

Massive Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన భారీ ఆపరేషన్‌లో నిషేధిత నక్సలైట్ సంస్థకు చెందిన కీలక కమాండర్ ఉధమ్ సింగ్ మరణించారు. జిల్లాలోని పెద్దగళూరు అటవీ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాల వ్యూహాత్మక దాడిని తట్టుకోలేక నక్సలైట్లు వెనకడుగు వేయగా, ఘటనా స్థలంలో ఉధమ్ సింగ్ మృతదేహాన్ని బలగాలు గుర్తించాయి. ఈ ఆపరేషన్‌ను డిస్ట్రిక్ట్ రిజర్వ్ […]

Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే తేదీల్లో అంటే? పూర్తి వివరాలు ఇక్కడ!
Humanity dies: అసలు ఈ రోజుల్లో మానవత్వం ఉందా..? నాలుగు గంటలకు పైగా రోడ్డుపైనే DEAD BODY

Humanity dies: అసలు ఈ రోజుల్లో మానవత్వం ఉందా..? నాలుగు గంటలకు పైగా రోడ్డుపైనే DEAD BODY

Humanity dies: ప్రస్తుత రోజుల్లో మానవత్వం అనేది లేకుండా పోతుంది. కళ్ల ముందు మనిషి చచ్చిపోతున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. దేశంలో ఇటీవల కాలంలో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాములుగా ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో  హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఆదివారం రాత్రి ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే యువకుడు డెడ్ బాడీని రోడ్డుపై […]

Prajwal Revanna : నీకు బెయిల్ ఇవ్వం.. మాజీ ప్రధాని మనుమడికి సుప్రీంలో చుక్కెదురు.. ఏ కేసులో అంటే
Srinagar: మార్కెట్ లో పేలుడు.. భద్రతా దళాలు అప్రమత్తం.. 10 మందికి పైగా క్షతగాత్రులు.. అసలేం జరిగిందంటే?
Mann Ki Baat: వాళ్ల మాటల విని మోసపోవద్దు, అలా చేస్తే మీ డబ్బులు గల్లంతు.. ‘మన్ కీ బాత్’లో మోదీ కీలక విషయాలు వెల్లడి

Mann Ki Baat: వాళ్ల మాటల విని మోసపోవద్దు, అలా చేస్తే మీ డబ్బులు గల్లంతు.. ‘మన్ కీ బాత్’లో మోదీ కీలక విషయాలు వెల్లడి

Mann Ki Baat: ఆదివారం అక్టోబర్ 27న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా 115వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశప్రజలందరికీ పండగలకు ముందే దీపావళి,ధన త్రయోదశి, గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ప్రసారం చేసి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా […]

Police department : ఒత్తిళ్ల మధ్య నాలుగో సింహం
25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ
Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య
Narendra Modi: మోదీ నిజంగానే చాయ్‌వాలానా? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
Gujarath insident: గణేశుని నిమజ్జనంలో అపశృతి.. నదిలో మునిగి 8 మంది మృతి
Central Educational schemes :  విద్యార్థులకు అదిరిపోయే ఐదు కేంద్ర పథకాలు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

Big Stories

×