BigTV English
Advertisement
Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?
PM Modi : అమెరికాతో ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం.. మరో రాఫెల్ స్కాం అంటూ మోదీపై విమర్శలు..

PM Modi : అమెరికాతో ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం.. మరో రాఫెల్ స్కాం అంటూ మోదీపై విమర్శలు..

PM Modi : అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ కుదుర్చుకున్న ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒప్పందంలో లొసుగులున్నాయని.. అందుకోసం భారీ వ్యయాన్ని ఖర్చు చేస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇతర దేశాల కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారన్న కాంగ్రెస్.. మరో రాఫెల్ ఒప్పందంతో పోల్చి ప్రశ్నిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా ఎక్కువ చెల్లిస్తోందన్న కాంగ్రెస్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లేని డ్రోన్‌కు అత్యధిక ధర ఎందుకు చెల్లిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ […]

BJP News: ఢిల్లీ అజెండా ఇదే.. కవిత, బండి, మునుగోడు, కర్నాటక..
PM Modi : ఆ కంపెనీల సీఈవోలతో మోదీ మీట్.. భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం..
Elon Musk: ఇండియాకు టెస్లా.. నేను మోదీ ఫ్యాన్
Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం.. రాష్ట్రపతి ఆసనాలు.. మోదీ వీడియో సందేశం..
Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
BJP: బీజేపీ ఉత్తరాది పోకడలు మార్చుకోదా? ఇలాగైతే దక్షిణాదిన నెగ్గుకొచ్చేనా?
Twitter: ట్విటర్‌కు మోదీ సర్కార్ బెదిరింపులు.. జాక్ డోర్సే సంచలనం.. కేంద్రం ఆగ్రహం

Twitter: ట్విటర్‌కు మోదీ సర్కార్ బెదిరింపులు.. జాక్ డోర్సే సంచలనం.. కేంద్రం ఆగ్రహం

Twitter: మోడీ ప్రభుత్వం, భారత్‌లో ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయ్‌. రైతులు నిరసనల సమయంలో భారత్‌ ప్రభుత్వం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు. రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్​ నుంచి తొలగించాలని.. లేదంటే ఇండియాలో ట్విట్టర్‌ను మూసేస్తామంటూ మోడీ ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ఉద్యోగుల ఇళ్లపై రైడ్లు నిర్వహిస్తామని బెదిరించిందన్నారు. కొందరిపై రైడ్స్ చేశారని ఆరోపించారు. ఇది ఇండియా.. […]

Tamilisai: ప్రధాని రేసులో తమిళిసై?.. అమిత్ షా హాట్ కామెంట్!
Nirmala Sitharaman: నిర్మలా అల్లుడు.. పీఎం మోదీకి రైట్ హ్యాండ్!?
BBC: పన్నులు ఎగ్గొట్టిన బీబీసీ!.. ఐటీ శాఖ క్లారిటీ..
BJP: తెలంగాణపై త్రిశూల వ్యూహం!.. కేసీఆర్‌పై కాషాయ దండయాత్ర..
Jagan: కొత్త పార్లమెంట్‌లో జగన్‌కు టాప్ ప్రయారిటీ.. ఏంటి సంగతి?

Jagan: కొత్త పార్లమెంట్‌లో జగన్‌కు టాప్ ప్రయారిటీ.. ఏంటి సంగతి?

Jagan: అట్టహాసంగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. దేశమంతా అటువైపే చూసింది. సెంగోల్ ఆవిష్కరణతో ప్రధాని మోదీ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. మొత్తంగా అత్యంత ఘనంగా ముగిసిందా కార్యక్రమం. కేంద్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ ఆరంభోత్సవంలో.. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి మంచి ప్రాధాన్యం లభించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. కొత్త పార్లమెంట్‌లో మొదటి వరుసలోనే ఆసీనులయ్యారు ముఖ్యమంత్రి జగన్. పలువురు కేంద్రమంత్రులు సైతం వెనుక సీటింగ్‌కే పరిమితం కాగా.. కీలకమైన ప్రజాప్రతినిధులకు మాత్రమే ఫ్రంట్ లైన్ […]

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌ అంటే ప్రజల గళమని తెలిపారు. మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి […]

Big Stories

×