BigTV English
Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలెన్నో..! తప్పక తెలుసుకోవాల్సిందే..!
Ayodhya : అయోధ్య ఆలయ పూజారులు వీరే..!
Ayodhya Ram Mandir : అయోధ్య హైలెట్స్..
Congress Rejects Ayodhya | ‘అయోధ్య ఓ బీజేపీ పొలిటికల్ ఈవెంట్’.. రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్
Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయపు ఆసక్తికర విశేషాలు..!

Big Stories

×