BigTV English
Hyderabad : గంజాయి మత్తులో దొంగతనం.. దేహశుద్ది చేసిన స్థానికులు..
CM Jagan to Launch Ambedkar Statue in Vijayawada
Narsannapeta | బిగ్ టీవీ సర్వే.. ధర్మాన కృష్ణదాస్ మళ్లీ గెలుస్తారా? టీడీపీ పరిస్థితేంటి?
Vijayawada Central | బిగ్ టీవి సర్వే రిపోర్ట్.. విజయవాడ సెంట్రల్ లో గెలుపు టీడీపీదేనా?..
Nara Chandrababu Naidu : ‘రా.. కదలిరా’ .. టీడీపీ, జనసేన గెలుపు అన్‌స్టాపబుల్..
CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Sharmila fights Jagan | జగన్‌పై యుద్దానికి సిద్దమైన షర్మిల.. వైసీపీ ఓటు బ్యాంకుపై గురి!
Penamaluru TDP Politics | పెనమలూరులో వైసీపీకి షాక్.. టిడిపిలోకి ఎమ్మెల్యే పార్థసారథి!
YS Viveka daughter Sunitha | కాంగ్రెస్‌లోకి వివేకా కూతురు?.. జగన్‌కి మరో చెల్లి షాక్!
Google Pay | ఇక విదేశాల్లోనూ గూగుల్ పే.. ఫారిన్ కరెన్సీ లేకుండానే పేమెంట్స్!
Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..
Rape Attempt : ఛీ..ఛీ.. వీడసలు తండ్రేనా..? కన్న కూతురిపై అత్యాచారం..
Telangana Government : రిటైర్డ్ ఉద్యోగులపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్.. వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం..
MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

CM Revanth Reddy : దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ.. పెట్టుబడులపైనే ఫోకస్..

Big Stories

×