E-Paper
Advertisement

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..
Advertisement

Kodi Kathi Case : ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి దీక్ష చేస్తానని తమకు చెప్పాడని కుటుంబం సభ్యుల వెల్లడించారు. అతడికి మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని ప్రకటించారు.

5 ఏళ్లుగా తన కొడుకు జైల్లోనే ఉన్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదన్నారు. జగన్ సాక్ష్యం చెప్పాలని కోరారు. జైలులోనే ఆమరణ దీక్షకు దిగుతున్నానని తమకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు.

Advertisement

తన తమ్ముడు వల్ల సీఎం జగన్ లబ్ధి పొందారని శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు. తన తమ్ముడు దళితుడనే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు. ప్రాణాలైన అర్పిస్తామని హెచ్చరించారు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని చెప్పారు. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయంలాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×