E-Paper
Advertisement

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. జైలులో నిందితుడు శ్రీను ఆమరణ దీక్ష..
Advertisement

Kodi Kathi Case : ఏపీ సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి దీక్ష చేస్తానని తమకు చెప్పాడని కుటుంబం సభ్యుల వెల్లడించారు. అతడికి మద్దతుగా తాము కూడా దీక్ష చేపడతామని ప్రకటించారు.

5 ఏళ్లుగా తన కొడుకు జైల్లోనే ఉన్నాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పడం లేదన్నారు. జగన్ సాక్ష్యం చెప్పాలని కోరారు. జైలులోనే ఆమరణ దీక్షకు దిగుతున్నానని తమకు ఫోన్ చేసి చెప్పాడని వెల్లడించారు.

Advertisement

తన తమ్ముడు వల్ల సీఎం జగన్ లబ్ధి పొందారని శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు. తన తమ్ముడు దళితుడనే వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దుర్గమాత సాక్షిగా ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించారు. ప్రాణాలైన అర్పిస్తామని హెచ్చరించారు. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని చెప్పారు. డబ్బున్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయంలాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×