BigTV English
Terrorist Attack : జమ్మూలో ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్లు మృతి..
Akbaruddin owaisi: మేం ఎప్పటికీ బీజేపీ బీ టీమ్ కాదు.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్య..
Komatireddy rajagopal reddy: బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం.. వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..
Land for Jobs Scam | లాలూ యాదవ్‌, తేజస్వి యాదవ్‌కు ఈడీ నోటీసులు
Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?
Chandra Babu:  రాష్ట్ర భవిష్యత్తు కోసం .. టీడీపీ- జనసేన పొత్తు  చారిత్రక అవసరం..
Asaduddin Owaisi | కొత్త క్రిమినల్ చట్టాలతో పౌరుల స్వేచ్ఛకు ముప్పు : ఒవైసీ
Car Performing Dangerous Stunts : కారుతో యువతి స్టంట్స్.. నలిగిపోయిన ఐదుగురు స్నేహితులు
Tamilnadu Floods: ఏకమైన ఊరు – ఏరు.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్
AP Elections 2024: సీటు ఉంటుందా, ఊడుతుందా..? వైసీపీ ఎమ్మెల్యేల్లో హైటెన్షన్..
President Visit: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. 500 మంది చేనేత కార్మికులతో ముఖాముఖి

President Visit: పోచంపల్లిలో రాష్ట్రపతి పర్యటన.. 500 మంది చేనేత కార్మికులతో ముఖాముఖి

President Visit: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో పర్యటించనున్నారు. జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌తో పాటు థీమ్ పెవిలియన్‌ను రాష్ట్రపతి సందర్శిస్తారు. చేనేత కార్మికులతో ఆమె సంభాషించనున్నారు. ఉదయం 11 గంటలకు భూదాన్‌ పోచంపల్లికి చేరుకోనున్న రాష్ట్రపతి.. చేనేత ఉత్పత్తులు, వీవింగ్‌, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు. సుమారు 500 మంది చేనేత కార్మికులతో నిర్వహించే సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. సంత్‌ […]

Cm Revanthreddy:  సంస్కృతిని ప్రతిబింబించేలా ..  తెలంగాణ  భవన్ నిర్మిస్తాం..
Cm Jagan: గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు.. ఇన్‌ఛార్జుల మార్పుపై ఫోకస్..

Cm Jagan: గెలుపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు.. ఇన్‌ఛార్జుల మార్పుపై ఫోకస్..

Cm Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చేశారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నామని స్పష్టం చేశారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్‌ఛార్జిల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి రప్పించారు. మంత్రులు పినిపే […]

IPS Tranfers : 20 మంది ఐపీఎస్ ల బదిలీ.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు..
Ponnam Prabhakar:  బంగారు తెలంగాణ చేసుంటే.. ప్రజావాణికి ప్రజలు బారులు ఎందుకు తీరుతారు ..?

Big Stories

×