E-Paper
Advertisement

Komatireddy rajagopal reddy: బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం.. వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..

Komatireddy rajagopal reddy

Komatireddy rajagopal reddy: బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం.. వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు..

Komatireddy rajagopal reddy: రాష్ట్రంలో బీఆర్ఎస్ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని,ఆ పార్టీ సభ్యులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తాను ప్రజల కోసమే పార్టీలు మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే మరో పార్టీలో చేరానని చెప్పారు. పార్టీలు మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని విపక్ష సభ్యులపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.

‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అభివృద్ధి పేరిట రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రతిసారీ పార్టీల మార్పుపై విమర్శలు చేస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన బంగ్లాలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎలా వచ్చాయి?’’ అని ఆయన అని ప్రశ్నించారు.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×