E-Paper
Advertisement

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?
Advertisement
Arvind Kejriwal update news

Arvind Kejriwal update news(Telugu flash news):

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విపాసన ధ్యానం కోసం కేజ్రీవాల్ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.

కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెడిటేషన్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆయన హాజరు కాలేకపోయారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా చెప్పుకొచ్చారు. ఏటా విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లారని ఎంపీ గుర్తు చేశారు.

Advertisement

అయితే ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినదని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కూడా ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×