E-Paper
Advertisement

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?
Arvind Kejriwal update news

Arvind Kejriwal update news(Telugu flash news):

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విపాసన ధ్యానం కోసం కేజ్రీవాల్ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.

కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెడిటేషన్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆయన హాజరు కాలేకపోయారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా చెప్పుకొచ్చారు. ఏటా విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లారని ఎంపీ గుర్తు చేశారు.

అయితే ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినదని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కూడా ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×