E-Paper
Advertisement
Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Fertilizer App: స్వేచ్చ బ్యూరో:  రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అమలు చేస్తున్న సంస్కరణలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులకు పారదర్శకంగా యూరియాను అందించేందుకు రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్‌కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. సాంకేతికతను రైతు సంక్షేమంతో అనుసంధానం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు వ్యవసాయ రంగంలో కొత్త […]

Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!
Minister Thummala: నిధులు ప్రజలవి.. మీ జాగీరు కాదు, హరీష్ రావుకు మంత్రి తుమ్మల కౌంటర్

Minister Thummala: నిధులు ప్రజలవి.. మీ జాగీరు కాదు, హరీష్ రావుకు మంత్రి తుమ్మల కౌంటర్

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వేదికగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనుల క్రెడిట్ విషయంలో జరుగుతున్న వివాదంపై మంత్రి తుమ్మల ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిధులు ప్రజల సొత్తని.. మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలని మంత్రి తుమ్మల హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి […]

Thummala Nageswara Rao: ప్రతి నెలా 2లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించాలి.. జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లేఖ
Thummala Nageswara Rao: తెలంగాణకు ఇచ్చింది 51 వేల కోట్లే.. కేంద్ర విధానాలపై మంత్రి తుమ్మల ఫైర్!
Thummala Nageswara Rao: మీ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దు.. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్..!
Thummala Nageswara Rao: “వరి వేస్తే ఉరి” అన్నోళ్లకు బోనస్ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? మంత్రి తుమ్మల ధ్వజం
Agriculture Mechanization Scheme: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి కల సాకారం.. వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు కొత్త ఊపిరి

Agriculture Mechanization Scheme: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి కల సాకారం.. వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు కొత్త ఊపిరి

Agriculture Mechanization Scheme: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మమేకమై, దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అధికారికంగా పునఃప్రారంభించారు. తెలంగాణ రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మంత్రులు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా […]

Thummala Nageswara Rao: ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన

Big Stories

Advertisement
×