BigTV English
Jeevan Reddy : తెలంగాణలో నెంబర్ వన్ చీటర్ కేసీఆరే.. జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు..
Telangana Bhavan: బీఆర్ఎస్ కు షాక్.. తెలంగాణ భవన్ కు నోటీసులు
CM Revanth Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ
TPCC Meeting: లోక్‌సభ ఎన్నికలపై టి-కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ..
BRS : పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేతలతో కేటీఆర్ రివ్యూ..

BRS : పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేతలతో కేటీఆర్ రివ్యూ..

BRS : పార్లమెంట్‌ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్‌లోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సిర్పూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ సమావేశాలు నిర్వహిస్తునట్లు కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత […]

TPCC Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం.. లోక్ సభ ఎన్నికలపై చర్చ

TPCC Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ సమావేశం.. లోక్ సభ ఎన్నికలపై చర్చ

TPCC Meeting update(Political news in telangana): హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినెటెడ్‌ పోస్టుల భర్తీ, లోక్‌సభ ఎన్నికలపై చర్చించనున్నారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ లోక్‌సభ సీట్లపై కన్నేసింది కాంగ్రెస్‌. గత ఎన్నికల్లో మూడు స్థానాలు […]

CM Revanthreddy : మెట్రో,  ఫార్మా సిటీని రద్దు చేయట్లేదు.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..
Dil Raju: ఎంపీ బరిలో దిల్ రాజు.. ఇందూరు నుంచి పోటీ..?
Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉత్తమమైనది అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లారు. ఈ సందర్భంగా నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీరందించేలా డిజైన్ చేశామని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోెమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. మేడిగడ్డ […]

TS Prajapalana: తెలంగాణలో ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజు 7,46,414 అర్జీలు
BRS failure in Singareni : మరోసారి బీఆర్ఎస్ కు భంగపాటు.. సింగరేణిలో డిపాజిట్ గల్లంతు..
Hyderabad:  బెదిరించే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Congress Praja Palana : నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 5 పథకాలకు ఒకే అప్లికేషన్..
CM Revanth Reddy : ప్రజాపాలన .. అభయహస్తం దరఖాస్తు విడుదల..
Sama Damodar Reddy : కోటి సుపారీ.. వ్యాపారవేత్తకు బెదిరింపులు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై అనుమానాలు..

Sama Damodar Reddy : కోటి సుపారీ.. వ్యాపారవేత్తకు బెదిరింపులు.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై అనుమానాలు..

Sama Damodar Reddy : ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపుల కేసులో కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు దామోదర్ రెడ్డి. వాళ్లిద్దరి మధ్య శంకర్‌పల్లిలోని ఓ ఫాంహౌస్ విషయంలో విభేదాలు ఉన్నాయి. 150 ఎకరాల్లోని ఫాంహౌస్ విషయంలో గతంలోను పోలీసుల్ని ఆశ్రయించారు దామోదర్ రెడ్డి. తమ భూముల్లోని దేవాలయానికి రంగులు వేసేందుకు దామోదర్ రెడ్డి వెళ్లగా.. జీవన్‌రెడ్డి అనుచరులు ఆయన్ను అడ్డుకున్నారు. ఫాంహౌస్ నుంచి వెళ్లగొట్టారు. అప్పుడు […]

Big Stories

×