E-Paper
Advertisement
Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో పదవులా.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

Yadagirigutta: స్వేచ్చ బ్యూరో: యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకాలు కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదమయ్యాయి. బుధవారం ప్రకటించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ (యాదగిరిగుట్ట)నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పుడు గాంధీభవన్ లో పాటు సోషల్ మీడియాలో నూ సర్క్యులేట్ అవుతుంది. తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా నియామకాలు చేపట్టారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకంగా టీపీసీసీతో పాటు న్యూఢిల్లీలోని పార్టీ […]

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

యాదగిరిగుట్ట బోర్డు చిచ్చు.. తగ్గేదే లేదంటున్న రాజగోపాల్ రెడ్డి.. అధిష్ఠానం వద్దకు చేరిన లొల్లి!

Yadagirigutta Temple: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి (ట్రస్ట్ బోర్డు) నియామకం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్టకు కూడా ప్రతిష్టాత్మక బోర్డును ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చైర్మన్, సభ్యుల జాబితా బయటకు రాగానే నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి కట్టలు తెగింది. ‘మా ఇలాఖా.. మా గుడి.. మరి బోర్డులో మా పేరేది?’ అంటూ స్థానిక ఆశావహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలు […]

యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. తిరుమల మోడల్ అనుసరించాలని ఆదేశం!
యాదగిరిగుట్ట ఆశీస్సులతో తెలంగాణ ప్రగతి పరుగులు.. సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన!
నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం!
Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు “గోవింద నామస్మరణ”తో మారుమోగిపోతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు. […]

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు..  ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం
Yadagirigutta MMTS: హైదరబాద్ నుంచి నేరుగా యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్.. కేంద్రం కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×