E-Paper
Advertisement

Good News: తెలంగాణ పోలీసులకు భారీ శుభవార్త

Good News: తెలంగాణ పోలీసులకు భారీ శుభవార్త
Advertisement

President Medals: తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గుడ్ న్యూస్ ను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. కేంద్రం అందించే ప్రెసిడెంట్ మెడల్ కు రాష్ట్రం నుంచి 11 మంది పోలీసులు ఎంపికైనట్లు తెలిపింది. ఇందులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతితోపాటు జమీల్ భాషా (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ఏఎస్పీ), నూతలపాటి జ్ఞనసుందరి(ఇన్ స్పెక్టర్), కొమరబత్తిని రాము(ఎస్సై), అబ్దుల్ రఫీక్(ఎస్సై), ఇక్రమ్ ఏబీ ఖాన్ (ఎస్సై), శ్రీనివాస మిశ్రా(ఎస్సై), కుంచల బాలకాశయ్య(ఎస్సై), లక్ష్మయ్య(ఏఎస్సై), గుంటి వెంకటేశ్వర్లు(ఏఎస్సై) ఉన్నట్లు తెలిసింది.

Also Read: తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్

Advertisement

హైదరాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పతకానికి ఎంపికయ్యారు. మాదాపూర్ సీసీఎస్ లో పనిచేస్తున్న యాదయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఆయనను రాష్ట్ర డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్, ఐజీలు విజయ్ కుమార్, రమేష్ అభినందించి, శాలువాతో సన్మానించారు.

Related News

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

Big Stories

Advertisement
×