BigTV English
Advertisement

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అండర్ బ్రిడ్జిపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. నిరసన ప్రాంతం దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మృతుల బంధువులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.


నిన్న రాత్రి మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags

Related News

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Chevella Road Accident: మర్రి చెట్టును ఢీకొట్టి.. చేవెళ్లలో మరో యాక్సిడెంట్‌

Secret Camera In Washroom: హాస్టల్ వాష్ రూమ్ లో స్పై కెమెరాలు.. వీడియోలు తీసి బాయ్ ఫ్రెండ్ కు పంపిన మహిళా ఉద్యోగి

Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన

Bidar Road Incident: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..

Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Big Stories

×