E-Paper
Advertisement

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అండర్ బ్రిడ్జిపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. నిరసన ప్రాంతం దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మృతుల బంధువులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.

నిన్న రాత్రి మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×