BigTV English

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి..

Accident : మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అండర్ బ్రిడ్జిపై నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెబుతున్నారు. నిరసన ప్రాంతం దగ్గరకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. మృతుల బంధువులను మాజీమంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.


నిన్న రాత్రి మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహబూబాబాద్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×