E-Paper
Advertisement

Police: పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగలు ఎస్కేప్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..

Police: పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగలు ఎస్కేప్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..
police

Police: అదునుచూసి పోలీసులకు ఝలక్ ఇచ్చారు దొంగలు. ఆగస్టు 15న పారిపోయి.. వారికి వారే స్వేచ్ఛ ప్రకటించుకున్నారు. కస్టడీలో ఉన్న దొంగలు పారిపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న దొంగల కోసం వేట మొదటుపెట్టారు ఖాకీలు.

ములుగు జిల్లా మంగపేట పీఎస్‌లో జరిగిందీ ఘటన. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో పోలీసులు ఉండగా.. వారికళ్లు గప్పి ముగ్గురు నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది.

కమలాపురం సాయిబాబా ఆలయంలో చోరీ ఘటనలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మూడు రోజులుగా స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. అయితే పోలీసులు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో ఉండగా.. అనుమానితుల్లో ముగ్గురు పరారీ అయ్యారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×