BigTV English
Advertisement
Bhuapalapally:  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులను టోర్నాడో భయం మరోసారి వెంటాడింది. గతంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలను వణికించిన ఈ ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపింది. తాజాగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో టోర్నాడో సృష్టించిన విధ్వంసం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ టోర్నడో తరహా గాలుల ధాటికి అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. వివరాళ్లోకి వెళితే,  ములుగు జిల్లాలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా […]

Maoist Posters: పార్టీ 21వ వారోత్సవాలు.. మావోయిస్టుల సంచలన పోస్టులు కలకలం
Mulugu Tribal Farmers: కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన గిరిజన రైతులు..
Mulugu crime: భర్తను చంపేసిన భార్య.. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచి మరీ నాటకం.. చివరకు!
Minister Seethakka: అవినీతికి పాల్పడితే.. సర్వీస్ నుండి తొలగింపే.. మంత్రి సీతక్క హెచ్చరిక
New RTC Bus Depots: రాష్ట్రంలో రెండు కొత్త బస్ డిపోలు, అనుమతులు మంజూరు చేసిన తెలంగాణ సర్కారు!
Telangana Earthquake: ములుగులో భూకంప కేంద్రం.. మళ్లీ మళ్లీ ప్రకంపనలు తప్పవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
Mulugu District : రోడ్డుపైకి లాక్కొచ్చి, ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు.. వారి కోపానికి కారణమేంటి..
Jangalapalli Incident: ఆ గ్రామానికి ఏమైంది? నెలన్నర వ్యవధిలో 20 మరణాలు? కారణం అదేనంటున్న గ్రామస్థులు..
Mulugu Forest: ఎన్టీఆర్ చెప్పిందే.. ములుగు జిల్లాలో జరిగిందా?
CM Revanth Reddy help: గురుకుల విద్యార్థినికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం..సీఎం రేవంత్ ఆదేశం
Telangana Cm: విద్యార్థినికి అండగా సీఎం, ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్‌లో వైద్యం
Minister Seethakka: ఆర్టీసీ బస్సులో మరోసారి ప్రయాణించిన మంత్రి సీతక్క
Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : రిపబ్లిక్ డే వేడుకల్లో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి.. మంత్రి సీతక్క పరామర్శ..

Mulugu : ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు. అయితే జాతీయ జెండాను అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్‌(35) చక్రి (25)‌లు విద్యుతాఘాతానికి గురయ్యారు. స్థానికులు హుటాహుటిన బాధితులను ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే విజయ్, అజిత్‌లు మృతి చెందినట్లు డాక్టర్లు […]

Seethakka : నాడు నక్సలైట్.. నేడు మంత్రి.. అన్న కేబినెట్ లో చెల్లికి చోటు..

Big Stories

×