BigTV English

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..
Advertisement

Adilabad : డాక్టర్ల నిరక్ష్యానికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ నిండు ప్రాణం బలైపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామానికి చెందిన రమ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 22వ తేదీన మండలంలోని పీహెచ్సీ కి తీసుకురాగా మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.


కాన్పు జరిగిన వెంటనే మహిళకు దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర రక్తస్రావమైన సిబ్బంది పట్టించుకో లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లు స్థానికంగా లేకపోవడం వల్ల దళిత మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. మహిళ మృతికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.


Tags

Related News

Hyderabad News: చిట్టీల పేరుతో ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయల మోసం.. హైదరాబాద్‌లో ఘటన

CM Revanth Reddy: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఇక అలా చేస్తే జీతంలో కోత.. త్వరలో కొత్త చట్టం: సీఎం రేవంత్

Wine Shops Applications: వైన్స్ టెండర్ల జోరు.. 82 మద్యం షాపులకు 3500 అప్లికేషన్స్

Naveen Yadav: జూబ్లీహిల్స్ బైపోల్.. నవీన్ యాదవ్‌కు పెరుగుతున్న గెలుపు అవకాశాలు..? కారణాలివే..!

CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దు.. అధికారులపై సీఎం రేవంత్ ఫైర్

V Hanumantha Rao: బీసీ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి.. కేంద్రానికి వీహెచ్ డిమాండ్

Wines Shops Closed: బంద్ వేళ.. మందు కూడా బందా? డోన్ట్ వర్రీ!

TG New Liquor Shops: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. కేటాయింపు ఎప్పుడంటే?

Big Stories

×