E-Paper
Advertisement

Smita sabharwal : ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు.. ఖండించిన స్మితా సభర్వాల్..

Smita sabharwal : ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు.. ఖండించిన స్మితా సభర్వాల్..
Advertisement
Smita sabharwal latest news

Smita sabharwal latest news(Telangana today news):

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారి ఆమె మాత్రమేనంటూ పోస్టు చేశారు. స్మితా సబర్వాల్‌ను కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లి, అక్కడి నెట్‌వర్క్స్‌ను వాడుకొని, ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఫ్యాషన్ అయ్యింది అంటూ ఆయన ఘాటుగా ట్వీట్ చేశారు. గత ప్రభుత్వంలో సీఎంవో అదనపు కార్యదర్శిగా, సాగునీటి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు స్మితా సభర్వాల్. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక.. ఇప్పటివరకూ సీఎం రేవంత్ రెడ్డిని కలవకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి చేసిన ట్వీట్ కు ప్రాధాన్యం ఏర్పడింది.

Advertisement

తాను కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నానన్న వార్తలపై.. స్మిత సబర్వాల్ స్పందించారు. తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎటువంటి బాధ్యత అయిన స్వీకరిస్తానని స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మంత్రి సీతక్కను స్మితా సభర్వాల్ కలిశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×