E-Paper
Advertisement

AP CM Meet KCR : కేసీఆర్ కు జగన్ పరామర్శ.. ఏకాంతంగా చర్చలు..!

AP CM Meet KCR : కేసీఆర్ కు జగన్ పరామర్శ.. ఏకాంతంగా చర్చలు..!
AP CM Meet KCR

AP CM Meet KCR(Latest news in Andhra Pradesh):

ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను జగన్‌ కలిశారు.
గత నెలలో ఇంట్లో ప్రమాదవశాత్తు కేసీఆర్‌ జారిపడ్డారు. దీంతో ఆయన ఎడమ తుంటికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు.

అంతకుముందు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి జగన్‌ చేరుకోగానే మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు.

2023 డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లో జారి పడటంతో కేసీఆర్‌ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. డిసెంబర్ 15న చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. తెలంగాణ మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకుల ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కూడా గత నెలలోనే కేసీఆర్ ను పరామర్శించాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కలవలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×