E-Paper
Advertisement

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..

Anumula Revanth Reddy : హైకోర్టులో రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత..
Revanth Reddy news today

Revanth Reddy news today(Latest political news telangana) :

తెలంగాణ హైకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డి పై మై హోమ్ రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టేసింది. 2014లో మై హోమ్ భుజాకు సంబందించిన భూమి విషయంలో.. రేవంత్ రెడ్డి భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా పత్రిక సమావేశంలో ప్రశ్నించారు.ఈ విషయమై మైహోం రామేశ్వర్ రావ్.. రేవంత్ రెడ్డి పై రూ.90 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇంతకాలం కేసును పరిశీలించిన హైకోర్టు..కేసు నిరాధారమైందని కొట్టేసింది.

కాగా.. సీఎం కేసీఆర్ అండదండలు చూసుకుని హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగా తమ సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని, అందుకు రూ.90 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు నిరాధారమైనదని పేర్కొంటూ.. నేడు కొట్టివేసింది.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×