E-Paper
Advertisement

Nizamabad: విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి

Nizamabad: విషాదం.. వీధికుక్కల దాడిలో బాలుడు మృతి

Nizamabad: తెలంగాణలో వీధి కుక్కలు బెడద తప్పడం లేదు. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధుల కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. మాక్లూర్ మండలం కల్లెడలో గతన నెల 25న నిషాన్స్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిషాన్స్ ఆరోగ్యం రెండు రోజుల క్రితం విషమించింది. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో నిసాన్స్ చనిపోయాడు. దీంతో.. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా కుక్కల బెడద తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×