E-Paper
Advertisement

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?

Daggubati Venkatesh : దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. ఎందుకంటే..?
Tollywood news in telugu

Daggubati Venkatesh news(Tollywood news in telugu):

ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచన్ కూల్చివేత కేసును నాంపల్లి కోర్టులో విచారణ జరిపింది. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ఇతర కుంటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నంద కుమార్ ఫిర్యాదు మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు విచారణ జరిపింది.

కోర్టు ఆదేశాలను దిక్కరించి, కూల్చివేతలకు పాల్పడ్డారని నందకుమార్ ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన బిల్డింగ్ ధ్వంసం చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నటుడు వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రానా, దగ్గుపాటి అభిరామ్ లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×