BigTV English

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..

CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..
CM Revanth Reddy news today

CM Revanth Reddy news today(Political news in telangana):

ఇండియాలోని బ్రిటీష్‌ హై కమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లో సీఎంతో చర్చలు జరిపారు. బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ తెలంగాణ గారెత్ విన్ ఓవెన్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, MEA బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ జె. స్నేహజతో పాటు పలువురు ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ, బ్రిటీష్‌ వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్‌లో మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు అలెక్స్ ఎల్లిస్‌తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.


Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×