E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..

CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..
CM Revanth Reddy news today

CM Revanth Reddy news today(Political news in telangana):

ఇండియాలోని బ్రిటీష్‌ హై కమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లో సీఎంతో చర్చలు జరిపారు. బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ తెలంగాణ గారెత్ విన్ ఓవెన్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, MEA బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ జె. స్నేహజతో పాటు పలువురు ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ, బ్రిటీష్‌ వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు అలెక్స్ ఎల్లిస్‌తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×