E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..

CM Revanth Reddy :  సీఎం రేవంత్ రెడ్డితో బ్రిటీష్‌ హై కమీషనర్‌ భేటీ.. మూసీ పునరుజ్జీవనంపై చర్చ..
Advertisement
CM Revanth Reddy news today

CM Revanth Reddy news today(Political news in telangana):

ఇండియాలోని బ్రిటీష్‌ హై కమీషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లో సీఎంతో చర్చలు జరిపారు. బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ తెలంగాణ గారెత్ విన్ ఓవెన్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్, MEA బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ జె. స్నేహజతో పాటు పలువురు ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ, బ్రిటీష్‌ వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాలికలు రూపొందిస్తున్నట్లు అలెక్స్ ఎల్లిస్‌తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో సీఎం థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News

‘బామ్మర్ది గొలుసు కొట్టేస్తాడని భయమా?’.. రేవంత్ పంచ్

పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

పసుపు నీళ్లతో కడిగారా? క్షుద్ర పూజలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

పాపం పండింది.. అందుకే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు పరిమితమయ్యారు: మహేష్ కుమార్ గౌడ్

విద్యాశాఖ నా దగ్గరే ఎందుకు? అసెంబ్లీలో సీఎం చెప్పిన కారణం ఇదే

ఎఫ్‌టీఎల్‌ ఆక్రమిస్తే అంతే.. చెరువులకు జియో ట్యాగింగ్! నెల్లికల్, రేషన్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటనలు

మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్.. భార్య మనీషా సంచలన వీడియో!

కూకట్‌పల్లిలో రూ.20 కోట్ల చిట్టీల మోసం.. ఐపీ పెట్టి భార్యాభర్తల పరార్!

Big Stories

Advertisement
×