BigTV English
Advertisement

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి

Telugu Student Dies in USA: తీవ్ర విషాదం.. అమెరికాలో బాపట్ల విద్యార్థిని మృతి


Telugu Student Dies in USA: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ఓ యువతి ఉద్యోగానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఒంగోలు జిల్లా బాపట్లలోని కారంచేడు గ్రామానికి చెందిన యారగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతుల కుమార్తె రాజ్యలక్ష్మి. టెక్సాస్‌లో ఎం అండ్ ఎం యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసింది. అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో అనారోగ్యానికి గురైంది. మూడు రోజులుగా జలుబు ఆయాసంతో బాధపడుతుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించింది. అయితే ఈ నెల తొమ్మిదిన డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోగా గురువారం రాత్రి నిద్రలోనే కన్ను మూసింది. రాజ్యలక్ష్మి డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగు పెట్టి ఉన్నత ఉద్యోగాలు చేస్తాది అనుకున్న తన కుమార్తె ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


Related News

Sangareddy: అమీన్‌పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను బ్యాట్‌తో కొట్టి.. స్పాట్ లోనే!

HMT Swarnapuri: గేటెడ్ కమ్యూనిటీలో తిరుగుబాటు

Khammam: రాత్రికి రాత్రే కోటీశ్వరుడు.. లాటరీ టిక్కెట్‌తో ఎన్ని కోట్లు గెలిచాడంటే!

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Ganja Batch: అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్‌చల్.. ప్రైవేట్ బస్సుపై దాడి..

Kakinada: పెళ్లి కారు టైర్ పేలి.. స్పాట్లోనే ముగ్గురు..

Shamshabad : ఎయిర్ బస్ కి ఏమైంది? 200 మంది..

Big Stories

×