E-Paper
Advertisement

CM Revanth Reddy : డ్రగ్స్‌ నియంత్రణపై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో సమీక్ష..

CM Revanth Reddy : డ్రగ్స్‌ నియంత్రణపై సీఎం రేవంత్‌ ఫోకస్‌.. సెక్రటేరియట్‌లో సమీక్ష..
political news in telangana

CM Revanth Reddy news(Political news in telangana):

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలతో బిజీ అయ్యారు. డ్రగ్స్‌ నియంత్రణపై ఫోకస్‌ పెట్టిన ఆయన.. ఎక్సైజ్‌, నార్కోటిక్‌ నియంత్రణపై సచివాలయంలో రివ్యూ నిర్వహించారు. సమీక్షలో రేవంత్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

ఎవరు మాదకద్రవ్యాలు వినియోగించిన, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాఖాపరమైన బలోపేతం కోసం ఏది కావాలంటే అది చేస్తామని..రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రతి నెల నార్కోటిక్ బ్యూరో పైన తప్పకుండా రివ్యూ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరోకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు.. ఆ విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. అందుకు కావాల్సిన నిధులు, వనరులు, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న గ్రే హాండ్స్, ఆక్టోపస్ మాదిరిగా టీ.ఎస్.నాబ్ ను తీర్చిదిద్దాలన్నారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×