E-Paper
Advertisement

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu : ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దార తిప్ప గ్రామంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మొగల్తూరు పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన ఎల్లమెల్లి రవి కుమార్(30), పోలిమాటి శ్రీనుబీ( 40), వీరబాబు(35) ఆటోలో కోళ్ల మేతతో రేపల్లె వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొగల్తూరు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×