E-Paper
Advertisement

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..
Advertisement

Mogalturu : ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దార తిప్ప గ్రామంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మొగల్తూరు పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన ఎల్లమెల్లి రవి కుమార్(30), పోలిమాటి శ్రీనుబీ( 40), వీరబాబు(35) ఆటోలో కోళ్ల మేతతో రేపల్లె వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొగల్తూరు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×