BigTV English

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu: పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం .. ఆటో, లారీ ఢీ.. ఇద్దరు మృతి..

Mogalturu : ఎదురుగా వస్తున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దార తిప్ప గ్రామంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మొగల్తూరు పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


పోలీసుల కథనం ప్రకారం..నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామానికి చెందిన ఎల్లమెల్లి రవి కుమార్(30), పోలిమాటి శ్రీనుబీ( 40), వీరబాబు(35) ఆటోలో కోళ్ల మేతతో రేపల్లె వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మొగల్తూరు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×