BigTV English

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..

CM Revanth Reddy : గడువులోగా కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సందేశం పంపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6న ముగుస్తుందన్నారు. గడువులోగా తమ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.


అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కోరారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×