E-Paper
Advertisement

CM Revanth Reddy – Kondagal: నేడు కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy – Kondagal: నేడు కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..!

CM Revanth Reddy to visits Kodangal Today: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ కు వెళ్లనున్నారు. నేడు, రేపు రెండు రోజులపాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయన కొడంగల్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత రెండు నెలలుగా ప్రజల మధ్యే ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంతో ముగింపు పలికారు.

Also Read: విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి

అయితే, తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన నేతలకు రెస్ట్ దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి, అక్కడ విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ అందరి దృష్టిని ఆకర్శించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×