E-Paper
Advertisement

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు కోకకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి తెలిపారు.

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి‌కి తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వివరాలు సీఎం‌కు ప్రతినిధులు వివరించారు. వ్యాపార కార్యకలపాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కోకాకోలా సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×