E-Paper
Advertisement

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు కోకకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి తెలిపారు.

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి‌కి తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వివరాలు సీఎం‌కు ప్రతినిధులు వివరించారు. వ్యాపార కార్యకలపాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కోకాకోలా సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×