E-Paper
Advertisement

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో హిందుస్థాన్ కోకకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నట్లు కోకకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి తెలిపారు.

CM Revanth Reddy : 3 వేలకోట్ల‌ పెట్టుబడికి సిద్ధం.. సీఎం రేవంత్‌ రెడ్డితో కోకాకోలా ప్రతినిధి బృందం..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ ప్రతినిధి బృందం సమావేశం అయింది. రాష్ట్రంలో 3 వేలకోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని కోకాకోలా సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి‌కి తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ వివరాలు సీఎం‌కు ప్రతినిధులు వివరించారు. వ్యాపార కార్యకలపాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కోకాకోలా సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related News

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

Big Stories

Advertisement
×