E-Paper
Advertisement

Bandi Sanjay : బండి‌ సంజయ్‌పై కేసు నమోదు చెయ్యండి.. కరీంనగర్‌ ఏసీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు..

Bandi Sanjay : బండి‌ సంజయ్‌పై కేసు నమోదు చెయ్యండి.. కరీంనగర్‌ ఏసీపీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు..
Bandi Sanjay latest news(

Bandi Sanjay latest news(Political news today telangana):

కరీంనగర్ ఎంపీ‌ బండి‌ సంజయ్‌పై కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు.. కరీంనగర్‌ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్ ఏ ఆధారాలతో మాట్లాడారో.. తేల్చాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆధారాలు ఉంటే, కుట్ర తెలిసికూడా బయటపెట్టనందుకు.. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఆధారాల్లేకుండా మాట్లాడినా.. బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలంటున్నారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×