E-Paper
Advertisement

Indirapark Dharna: పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్.. ఇందిరాపార్క్ వద్ద ధర్నా ప్రారంభం..

Indirapark Dharna: పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్.. ఇందిరాపార్క్ వద్ద ధర్నా ప్రారంభం..
Advertisement

Indirapark Dharna: ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ధర్నా మొదలైంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ.. ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద ధర్నా ప్రారంభమైంది. మరోవైపు ఇక్కడ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ధర్నా చేపట్టింది. ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు పాల్గొననున్నారు.

ఈ నెల 13న లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి స్మోక్‌బాంబులతో కలకలం సృష్టించారు. భయాందోళనకు గురైన ఎంపీలు బయటకు పరుగులు తీశారు. దీనిపై ఆరోజు నుంచి ప్రతిపక్ష ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. అయితే నిరసన తెలుపుతున్న ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. చివరిరోజు కూడా లోక్‌ సభలో ముగ్గురిపై వేటు పడింది. దీంతో ఈ సారి సమావేశాల్లో సస్పెండ్‌ అయిన ఎంపీల సంఖ్య 146కి చేరింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×