BigTV English

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.


దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×