BigTV English

Miryalaguda : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి..

Miryalaguda : ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురి మృతి..

Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తాపడ్డ కారును గుర్తు తెలియని లారీ ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. అలానే మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.


మృతులు విజయవాడకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహేశ్(35), జ్యోతి (30), ఇషిక (8), మచ్చేందర్(38), లియాన్స్(2) గా గుర్తించారు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×