E-Paper
Advertisement

Fog : కమ్మేసిన పొగమంచు.. రవాణాకు తీవ్ర అంతరాయం..

Fog : ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాళ కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యం అయ్యాయి.దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయంగా మారుతోందని, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Fog : కమ్మేసిన పొగమంచు.. రవాణాకు తీవ్ర అంతరాయం..
Advertisement

Fog : ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాళ కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యం అయ్యాయి.దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయంగా మారుతోందని, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల రహదారులు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, వరంగల్, కామారెడ్డి, బెంగుళూరు, ముంబై, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో.. నేషనల్ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Advertisement

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×