E-Paper
Advertisement

Fog : కమ్మేసిన పొగమంచు.. రవాణాకు తీవ్ర అంతరాయం..

Fog : ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాళ కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యం అయ్యాయి.దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయంగా మారుతోందని, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Fog : కమ్మేసిన పొగమంచు.. రవాణాకు తీవ్ర అంతరాయం..

Fog : ఢిల్లీలో పొగమంచు సమస్య ఇవాళ కూడా విపరీతంగానే ఉంది. పలు ప్రాంతాల్లో విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. ఈ క్రమంలో నేడు ఢిల్లీలో 30 రైళ్లు ఆలస్యం అయ్యాయి.దాంతో పాటుగా పదుల సంఖ్యలో విమానాలు కూడా ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పొగమంచు రోడ్డు రవాణాకు కూడా తీవ్ర అంతరాయంగా మారుతోందని, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు వల్ల రహదారులు కనబడక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, వరంగల్, కామారెడ్డి, బెంగుళూరు, ముంబై, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారిపై పొగమంచు కమ్ముకోవడంతో.. నేషనల్ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×