BigTV English
Advertisement

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. మధ్యప్రదేశ్‌‌లో కలకలం..

Madhya Pradesh : దేవాలయంలో ఓ భక్తుడు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని మహర్‌ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. దేవాలయంలో మృతి చెందిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన లల్లారామ్‌(37)గా గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహర్‌ జిల్లా కేంద్రంలోని ఓ కొండపై శారదా మాతా దేవాలయం ఉంది. సోమవారం రాత్రి లల్లారామ్‌ ఒంటిరిగా దేవాలయనికి చేరుకుని.. తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

దేవాలయంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న పరిస్థితుల ఆధారంగా లల్లారామ్ గొంతు కోసుకొని బలవన్మరణం చెందినట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనను ఎవరూ గమణించలేదని మహర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అనిమేష్‌ ద్వివేది తెలిపారు.


దేవాలయంలో అతడు పడి ఉన్న కొంచెం దూరంలో కత్తిని గుర్తించామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.ఈ దేవాలయంలో గతంలో కొందరు భక్తులు తమ నాలుకను కోసుకునేందుకు కూడా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ దేవాలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.

Related News

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Tamil Nadu: చిన్నారి ప్రాణం తీసిన తల్లి.. మరో మహిళతో అఫైర్‌!

Nellore Accident: నెల్లూరులో స్కార్పియో యాక్సిడెంట్.. నలుగురు టీచర్లు స్పాట్!

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Big Stories

×