E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో  గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy : రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గూగుల్‌ (Google) ప్రతినిధులతో చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ గూగుల్‌ ప్లాట్‌ఫాంల వినియోగంపై వారితో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటల్ వ్వవస్థను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు.

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌తో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ వైద్యులు చిన్నబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×