E-Paper
Advertisement

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..

CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో  గూగుల్ వైస్ ప్రెసిడెంట్‌ భేటీ.. ఆ అంశాలపై చర్చ..
Advertisement

CM Revanth Reddy : రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గూగుల్‌ (Google) ప్రతినిధులతో చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ గూగుల్‌ ప్లాట్‌ఫాంల వినియోగంపై వారితో సీఎం చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటల్ వ్వవస్థను అభివృద్ధి చేసేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు.

Advertisement

గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌తో పాటు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్ తివారీ, క్యాన్సర్ వైద్యులు చిన్నబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Related News

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Big Stories

Advertisement
×